Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

పీవోకేపై పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్..

చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.   కశ్మీర్ తమకు జీవనాడి అంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా….

గ్రేటర్ విశాఖలో వైసీపీకి భారీ షాక్..! రాజీనామా చేసిన కార్పొరేటర్..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా….

AP

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్..

డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితి(వయస్సు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 42 ఏళ్లు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడది 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వయో పరిమితి పెంపు….

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మళ్ళీ పెరగనున్న మద్యం ధరలు..!

మందు బాబులకు తిప్పలు తప్పడం లేదు. ఇది వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర….

450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. –: భట్టి విక్రమార్క..!

హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయడం వల్ల 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు….

AP

మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు -అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్….

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల అడవి విధ్వంసానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిత్రాన్ని ఆమె….

AP

ఏపీలో మరో 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం..

రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించింది. ఈ 30 మార్కెట్ కమిటీలలో 25 తెలుగుదేశం పార్టీ….

వక్ఫ్ చట్టం పిటిషన్లపై విచారణ… సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

వక్ఫ్ సవరణ చట్టం-2025ను ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉందని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై….

జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది. జపాన్‌లోని భారత రాయబారి శింబు జార్జ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్….